Home » AP
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ�
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడతో పార్టీలన్నీ పోలింగ్పై దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్మెంట్పై కసరత్తు చేస్తున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�
ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్లు, రాష్ట్రంలో అక్కా చెలెళ్లమ్మలకు తోడుగా..అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.
ఏపీలో ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.