Home » AP
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్ఈసీ రమేష్కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
పంచాయతీ ఎన్నికల వేడి తగ్గేలోపే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు సెగలు రేపాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. పోలింగ్ దాకా పాలిటిక్స్ జోరుగా సాగాయి. మరో 4 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడిపోతుంది.
ఓం నమః శివాయ... అన్నంతనే చాలు... అన్ని పాపాలు తొలగిపోతాయంటారు... ముక్కంటీ... భోళా శంకరుడు.... ఈశ్వరుడు... శివుడు... ఇలా పేరు ఏదైనా సరే... భక్తుల కోరికలు తీర్చే పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడులోని సబానాయకర్ ఆలయం నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్ల నానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ�
నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.