Home » AP
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ అన్ని పార్టీలను కోరారు. ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
పెద్దహోతూరులో మాత్రం చూద్దామంటే ఒక్క మేడ కన్పించదు. అలాంటి నిర్మాణాలు కడితే అశుభమని గ్రామస్థుల్లో ఒకరకమైన భయం ఉంది. తరతరాలుగా ఇద్దే తీరు కొనసాగుతోంది.
విద్యారంగంలో సీబీఎస్ఈ విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ రానుందని తెలిపారు.
visakha man Arrest has been booked marrying 8 women : విశాఖపట్నంలో నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని వ్యభిచారం చేయాలంటూ తుపాకీ..కత్తులతో హింసిస్తూ వేధిస్తున్న నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ అరాచకాలకు పోలీ�
కరోనాకు తోడు ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో ముప్పు పొంచివుంది. ఏపీలో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కనకబాబు తెలిపారు.
Vishakha Young man with eight marriages : ఏపీలోని విశాఖపట్నంలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని �
women daily go to school and learns her signature : సంతకం. అక్ష్యరాస్యతకు గుర్తు. అటువంటి సంతకం ఎంత విలువైందో తెలుసుకుందో మహిళ. తన పేరును తానే స్వయంగా రాసుకోవాలి. సంతకం పెట్టటం నేర్చుకోవాలని తపన పడింది.అందుకే ప్రతీరోజు స్కూలుకు వెళుతోంది. చిన్నప్పుడు పలకపై బలపం పట్టుకుని �
Nimmagadda Ramesh Kumar:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయిన ఎన్నికల అధికారి.. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిన నిమ్మగడ్డ.. కోర్టుల్లో ప్రభుత్వంపై యు�