Home » AP
Air coolers for Police dogs In vizianagaram : సాధారణంగా కుక్కలకు మనుషుల కంటే వేడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి ఎండ వేడికే అవి తట్టుకోలేవు. అందుకే ఎక్కడన్నా నీళ్లు కనిపించినా చల్లటి ప్రదేశం కనిపించినా అక్కడే పడుకుంటాయి. అందుకే పోలీసు జాగిలాలకు చల్లదనం కోసం ఏకంగా ఎయిర�
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం మూడు విధాలుగా ఉండనుంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు.
ఏపీలో రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం లభ్యమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలం నాటి విఘ్నేశ్వరుడి ప్రతిమ బయటపడింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
స్వల్ప ఘర్షణలు మినహా ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది.
ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.