Home » AP
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కోవిడ్ -19 నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయం�
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 5వేల 86మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఆరుగురిని ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా హతమార్చిన విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పటినుంచో పగ పెంచుకున్న అప్పలరాజు.. ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది.
Wife Commits Sucide after Husband Murder : ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లైంది. ఆమెగర్భవతి అయ్యింది. ఇంతలోనే కలహాలు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మళ్లీ కలుస్తారనే ఆశతోనే జీవిస్తున్న క్రమంలో భర్త హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెల�
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి.
విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్కు బ్రేక్ పడింది. సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో వైద్యాధికారులు రేపటికి వాయిదా వేశారు.