Home » AP
ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.
రైతుల బ్యాంకు అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల అకౌంట్లలో 4,050 కోట్ల రూపాయలు జము చేయనున్నట్లు పేర్కొన్నారు.
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారగా.. లాక్డౌన్ పెడితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోతు
ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. 10టీవీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజాలు.. ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల తీవ్రం కావడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు
ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ -19 టెస్టులపై గందరగోళం నెలకొంది. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి.
ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవడంతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది.