Home » AP
దేవుడికి భక్తితో కొలుచుకోవటం చూశాం. కానీ ఏకంగా దేవుడితోనే పెళ్లి చేయటం ఓ ఆచారంగా భావిస్తూ బాలికలకు దేవుడితో వివాహం జరిపించటంతో సంప్రదాయంగా భావిస్తూ ప్రతీ సంవత్సరం బాలికకు దేవుడితో వివాహం జరిపిస్తున్నారు ఓ వంశానికి చెందినవారు.
Black Fungus ceses in Telangana : రెండు తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క తెలంగాణాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు 1000 నమోదయ్యాయి. ఈ ఫంగస్ తో బాధపడే బాదితులు హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న ఈఎన్ టీ హాస్ప�
AP-Telangana border traffic jam: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి..తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపి నుంచి తెలంగాణాకు వచ్చే ప్రతీ వాహనా�
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వచ్చిందని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి విషాద ఘటన ఏపీ కృష్టా జిల్లాలోని పెడనులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత
more mongos in tree : నీడనిచ్చి..పండ్లనిచ్చే చెట్లను నరికేటయం మనిషి లక్షణమైతే..తనను నిలువునా నరికివేసినా..ఆ కొమ్మకే పండ్లను కాసి మనిషికి ఇవ్వటం ఒక్క చెట్టుకే సాధ్యం. అని కచ్చితంగా అనిపిస్తుంది కొట్టేసిన కొమ్మకు విరగకాసిన ఈ మామిడి పండ్లను చూస్తే..!! నీటనిచ�
కరోనా సోకుంతుందనే భయంతో అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులు పసిబిడ్డల్ని కూడా తీసుకుని అడవితల్లి ఒడిలోకి వెళ్లిపోయారు.
టైఫాయిడ్ జ్వరాన్ని కరోనా అనుకుని భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది ఏపీలోని విజయనగరం జిల్లాలో..
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అం�
కరోనాతో నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.
విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు.