Home » AP
మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కరోనా కేసు నమోదుచేశారు. ఉమ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలను 10టీవీ బయటపెట్టింది. చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్య
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.
ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప�
ఆంధ్రప్రదేశ్ లోని పుర్రెయవలసలో ఓ మహిళ రాజేశ్వరి అమ్మవారు తనకు కలలో కనిపిచి.. తన విగ్రహం పొలంలోని భూమిలో ఉందని ఆ విగ్రహాన్ని వెలికి తీసి తనకు గుడి కట్టించాలని చెప్పిందని చెబుతూ.. వ్యవసాయ పొలాల్లో తవ్వకాలు జరిపిస్తోంది. 20 రోజులుగా 30అడుగులకుపై
ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఆనందయ్య మందు పంపిణీపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు ఎమ్మల్యే. పంపిణీ సక్రమంగానే జరుగుతుందని వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు.
కరోనాతో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయని కారణంగా ప్రపంచం అంతా స్తంభించినా పొలవరం పనులు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా పోలవరం ప్రా�
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆరు సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన యువతి ఆచూకీ ఎట్టకేలకూ లభ్యమైంది. 10టీవీ సహకారంతో పువ్వల జయసుధ అనే యువతి ఆచూకీ లభ్యం అవ్వటంతో త్వరలోనే పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చునున్నారు. ఈ సందర్భంగా యువతి తల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలన