Home » AP
చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల దేవుడితోనైనా కొట్లాడుతామని, పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం జరగనివ్వరని హామీనిచ్చారు.
రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థ ఉద్ధేశపూర్వకంగానే ట్యాక్స్ ఎగవేయటానికి నష్టాలు చూపించిందని ఐటీ అధికారులు నిర్ధారించారు. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్ల పన్ను ఎగ్గొట�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.
ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉం
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్ రెడ్డి కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు క
అనంతపురంలో సీఎం జగన్ రాయదుర్గంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రాంభించారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి చలించిపోయేవాడిననీ..రైతు పండించిన పంటను అమ్ముకోవటానికి కష్టపడటం కళ్లారా చూశానని..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచి రైతు కష్టా�
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు.
ఢిల్లీకి లేఖాస్త్రాలు
ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిరన పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ సాగు బరువైన చోట శిరులు పండేలా చేసింది. బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తేలా చేసింది. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసింది. 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది పారేశమ్మ ఐక్యరాజ్య స�
విశాఖపట్నం జిల్లా అరిలోవలో ముగ్గురు మహిళల అదృశ్యం కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ముగ్గురిలో హత్యకు గురైన సింధుశ్రీ అనే చిన్నారి తల్లి కూడా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.