Home » AP
టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయని ఫైనాన్స్, ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ కృష్ణ దువ్వూరి తెలిపారు. ఈ మేరకు అప్పులపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు.
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఎంపిక విధానం విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష అధారంగా ఉంటుంది. స్ర్కీనింగ్ టెస్టు అబ్జెక్టీవ్ విధనాంలో ఉంటుంది.
రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయ�
గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చే�
పోలీసు వాట్సాప్ గ్రూప్లో నంద్యాల మట్కా డాన్ కూతురు సెల్ నెంబర్ కలకలం రేపుతోంది. దీంతో పోలీసులే మట్కా నిర్వాహకులకు సహకరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో మాట్కా డాన్ క
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ నేపధ్యంలో ఇప్పటి వరకు 555 డిగ్రీ కళాశాలలు మీడియం మార్పు కోసం ఉన్నత విద్యా మండలికి ధరఖాస్తు చేశాయి.
ఏపీలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళన బాట పట్టాయి. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లన�