Home » AP
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ళ మధ్య ఉండాలి. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఆరుగురు మరణించారు.
రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఏపీలో ఫేక్గాళ్లు రెచ్చిపోతున్నారు. అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు.
అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాాసీల ఆడబిడ్డ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. కుగ్రామంలో పుట్టిన కుంజా రజిత పట్టుదలతో కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. లక్ష్యంవైపు పరుగులు పెడుతోంది..
ప్రతిరోజు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. వివాహాది శుభకార్యక్రమాలను సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తుంటారు.
ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత�
ఏపీలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.