Home » AP
ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.
టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఏడాది అల్పపీడనం ఏర్పడితే తప్ప నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు ఆశించినంత మేర పడక పోవటంతో రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపలేకపోయారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఏర్పాడున నాలుగు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 52,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
టీడీపీ నేత కూన రవిపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది.
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ బయలుదేరనున్నారు.
అభ్యర్ధుల వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయో పరిమితి పెంపుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఉత్
స్కూల్స్, కాలేజీల ఫీజులను ఫిక్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ రెగ్యూలేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యే కోర్సులకు ఈ ఫీజులు వర్తించను
ఏపీలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్ అని పోలీసులు తేల్చారు.
ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసింది. రాష్ట్రంలో అతిపెద్ద నకిలీ చలానా భాగోతం కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది.