Home » AP
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు.
YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవ�
పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.దీంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మూడు మృతదేహాలను లభ్యమయ్యాయి.
ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కుటుంబంలో నలుగురూ ఒకేసారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఒక కుమారుడు. ఒ
చదవుకోవాలనే ఆశ..ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఉంటే చాలు..చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోవటానికి ఇవి చాలు అని మరోసారి నిరూపించాడు విశాఖపట్నంలోని ఓ ఆటో డ్రౌవర్ కొడుకు గోపీనాథ్. ‘‘ఆటో డ్రైవర్ కొడుకు ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్’’ అయ్యాడు.
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు.. సహాయం చేయడానికి మనసుంటే చాలు అంటోంది ఓ కష్టజీవి. సహాయం చేయాలనే మనస్సు ఉండాలే గానీ కష్టపడి సంపాదించి కూలి డబ్బులతో కూడా సహాయం చేయవచ్చని నిరూపించిందో పేదరాలు. కూలికి వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బ
తెలంగాణ సహా ఉత్తరాది రాష్ట్రాలలో చెదురుమదురు జల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీలలో భారీ వర్షాలు కురవగా ఏపీలో మాత్రం అంతగా వర్షపాతం లేదు. ప్రస్తుతం జూన్ నెలాఖరు వచ్చినా ఏపీలో వర్షాల ప
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఏపీలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఒకేరోజు 8లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.