Home » AP
ఏపీలో కరోనా తీవ్రత తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బెడ్స్ కొరత వేధిస్తోంది.
ఏపీలో కరోనా భయం.. భయం..
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు.
ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 20,065 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులను తెలంగాణ ఆర్టీసీ క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్లే 250 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి.