Home » Aparna Devi
నేషనల్ అవార్డు విన్నర్ నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా '1920 భీమునిపట్నం'.
ఓ గ్రామీణ ప్రేమకథకి కులాలు, పరువు హత్యలు అనే పాయింట్స్ ని జతచేసి రాధా మాధవం సినిమాని చూపించారు.
ప్రస్తుతం రాధా మాధవం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. తాజాగా రాధా మాధవం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
ఫస్ట్ హాఫ్ కథ సాధారణంగా సాగినా, సెకండ్ హాఫ్ లో హీరో ఎలా బయటకి వచ్చాడు అనేది ఆసక్తిగా సాగుతుంది.