Home » Apply
ఈ పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందిస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్, సంబంధిత రంగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 27 స�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి విద్యార్హత ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సెక్షన్ ఆఫీసర్కో, ర్ట్ ఆఫీసర్, సెక్యురిటీ ఆఫీసర్,అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర సెక్షన్లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించకుండా
ఐపీఓ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. గతంలో దాదాపు 60 నుంచి 63 వేల కోట్ల రూపాయల వరకూ సమీకరించాలని భావించారు.
మహిళలు ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈ ఏడాది నుంచే అనుమతించి తీరాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాలపై
బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్ ఫండ్) అండగా నిలవనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.