approve

    సివిల్‌ సర్వీసుల ప్రక్షాళన…”మిషన్‌ కర్మయోగి”కి కేబినెట్ ఆమోదం

    September 2, 2020 / 04:26 PM IST

    బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్​ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్ మీడియాకు వివరించారు. “మిషన్‌ కర్మయోగి’”పేరిట సివిల్‌

    దుబాయ్,సింగపూర్ మాదిరిగా గుజరాత్‌లో ఆకాశహర్మ్యాలకు ప్రభుత్వం అనుమతి

    August 20, 2020 / 06:35 PM IST

    గుజరాత్‌లోని ఐదు మెట్రో నగరాలలో(అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్) 70 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణానికి విజయ్ రూపానీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక నగరాలుగా మార్చడానికి

    న్యాయ రాజధానిగా కర్నూలు…రాయలసీమ ప్రజలు హర్షం

    July 31, 2020 / 06:16 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును �

    జగన్ కోరిక నెరవేరింది

    July 31, 2020 / 04:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటివరకు అమరావతి రాజధానిగా ఉన్న ఏపీ.. ఇకపై మూడు రాజధానుల రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. రాజధాని విక�

    3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

    July 31, 2020 / 04:01 PM IST

    వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పా�

    Good News : Corona Virus, ఆగస్టు 10 నుంచి వ్యాక్సిన్ పంపిణీ!

    July 29, 2020 / 02:44 PM IST

    Corona Virus కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల వారీగా ప్రయోగాలు జరుపుతున్నారు. రష్యా దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్�

    కరోనాకు వ్యాక్సిన్ ఎందుకు రావట్లేదు.. 2021వరకు వచ్చే అవకాశం లేదు: డాక్టర్ ఆంథోనీ ఫౌసీ

    July 27, 2020 / 06:35 AM IST

    కరోనావైరస్ కణాలకు సోకకుండా నిరోధించే టీకాలు సాధారణ స్థితికి తిరిగి రావాలనేదే మా లక్ష్యం అని అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణుడు, క‌రోనా టాస్క్‌ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ ప్రకటించారు. ఈ సంధర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్స

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, 25 కాదు 26 జిల్లాలు

    July 15, 2020 / 02:30 PM IST

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 25 నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్ ఆధ్వర్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ వేయాలని మంత్రివ

    EPFపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

    July 8, 2020 / 09:55 PM IST

    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క

    ప్రైవేట్ సెక్టార్‌లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, జగన్ బాటలో బీజేపీ సీఎం

    July 7, 2020 / 09:01 AM IST

    హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్�

10TV Telugu News