Home » April 1
ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు. ఈరోజు కొంతమంది జోకులు, ప్రాంక్స్, అబద్ధాలు చెప్పి స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఎదుటివారి వల్ల కూడా ఫూల్స్ అవుతుంటార
వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్మార్క్స్ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక�
ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పె
ఈ నిర్ణయంతో టికెట్ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్లైన్లో అమ్మనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు
వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే..మళ్లీ ఈ బాదుడేంది ? అంటున్నారా ? కానీ ఇది నిజమే. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏదో త
కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా
జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరస
Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.