Home » April 1
భోపాల్: హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లలని కోరుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై కానుంది. ఇది ఆగస్టు 15 వరకూ కొనసాగనున్న ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. 2018లో అమర్నాథ్ యాత్ర 60 రోజు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల