Home » april 4th
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినట్లు చేసేస్తోంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సభ ఆమోదం పొందింది. ఇక అందరి చూపు విశాఖపట్�