aproched

    బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు : పొన్నవోలు సుధాకర్ 

    February 11, 2019 / 10:23 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ

10TV Telugu News