Home » Archaeologists
Scores of skulls kept as trophies : మెక్సికో నగరంలో పురావస్తు తవ్వకాల్లో పుర్రెల టవర్ ఒకటి బయటపడింది. అజ్ టెక్ టెంపుల్ కు అతిసమీపంలో వందలాది పుర్రెలతో నిండిన టవర్ను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. 119 మనిషి పుర్రెలను టవర్ పైభాగంలో అమర్చారు. కొలంబియన్ నాగరికుల
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలఖండాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. మనిషికి అంతుపట్టని రహస్య ఏంటో ఇందులో ఉందని అందరి నమ్మకం.