Home » Areas
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రెడీ అయ్యారు ఏపీ సీఎం జగన్.
కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఆగస్టు 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కాల్వ, ఆసీఫ్ నగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తుల కారణంగా ఆగస్టు 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీట�