-
Home » arguments
arguments
తరుచుగా గొడవలు, తగాదాలు అవుతున్నాయా? శనివారం రోజున ఇలా చేస్తే చాలు..!
ఈ పరిహారం చేస్తే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లతో గొడవలు, తగాదాలు అవటం అనేది క్రమక్రమంగా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. Salt
MLA Purchase Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
supreme court : సుప్రీంకోర్టులో కేసు విచారణ..ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది..
ఓకేసు విచారణను న్యాయవాది ఆసుప్రతి నుంచి తన వాదనలు వినిపించిన అరుదైన సంఘటన సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది.
Water Dispute : కృష్ణా బోర్డు మీటింగ్..హాట్ హాట్గా వాదనలు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
Frustrated husband : భార్య నోరు మూయించలేక నాలుక కోసేసుకున్న భర్త
UP Frustrated husband : ఉత్తరప్రదేశ్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడలేక..ఆమెతో వాదించలేక..గట్టి గట్టిగా అరుస్తున్న ఆమె నోరు మూయించలేక ఓ భర్త నిస్సహాయత ఓ బాధాకరమైన సంఘటనకు దారి తీసింది. ఆమో వేగలేక..ఆమెకు సమాధానం చెప్పలేక ఓ భర్త తన నాలుకను కోసేసుక�
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు పూర్తి
Minister Kodali Nani House Motion Petition : ఏపీ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. తనను మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడ�
శబరిమల వివాదం..సుప్రీంలో వాదనలు
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి �
ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి
హాజీపూర్ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్ట్రాక్ కోర్టులో శ్రీనివాస్రెడ్డి ట్రయల్స్ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోస�
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ
అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�