Home » army officers
Pakistan Terror Attack : పాకిస్థాన్లో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది సైనికుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు.
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, పోలీసులు మరణించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటె�
ఆర్మీ రైజింగ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆర్మీ వాళ్ళు నిర్వహించిన ఓ కార్యక్రమానికి జీవా అతిధిగా వెళ్లారు. అక్కడి ఆర్మీ ఆఫీసర్స్ తో మాట్లాడి వారితో సరదాగా గడిపారు జీవా. అనంతరం ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).
ఇండియన్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత సైనికుల కోసం సొంతగా ఓ టీవి షో ప్రొడ్యూస్ చేయనున్నారు..