Home » around
సౌర వ్యవస్థలో అతి పెద్దదైన గురు గ్రహం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
Controversies revolve around Minister Vellampalli : మంత్రి వెల్లంపల్లిపై అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందా..? సహచర మంత్రులే వెల్లంపల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా..? తరచూ వివాదాలు ఏంటంటూ సీనియర్ మంత్రులు వెల్లంపల్లికి క్లాస్ ఇచ్చారా..? ఇంతకీ వెల్లంపల్లిపై స�
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
Padmavyuham around the A-2 tiger : ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎరగా వేసిన ఓ పశువును ఈ పులి సోమవారం చంపింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్ బాబు కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాద ఘటనలో రమేష్ బాబు, ఆస్పత్�
మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న మొత్తం 97వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ�
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం కబళిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అనేది లేకుండా వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి..చికిత్స పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసితో ఎన్నో దేశ�
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.