Home » Arrest
కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్ శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్ శ్రీరామ్(22)ది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఫేస్బుక్లో దిశపై అనుచి�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు
రిమాండ్ రిపోర్ట్లోని విషయాలు చూస్తే... ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు...? ఇంత
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ �
పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డిని కిరాతకంగా పశువులాగా హత్య చేసిన మహ్మద్ ఆరిఫ్ పని చేసే లారీ యజమాని శ్రీనివాస్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి దగ్గర ప్రధాన నిందితుడు ఏ1 మహ్మద్ ఆరిఫ్ లారీ డ్రైవర్గా పనిచేయగా.. మహ్మద�
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.