Home » Arshad Nadeem
ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది.
పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తరువాత అర్షద్ నదీమ్ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద సంస్థ నేతలతో ఆయన సమావేశం అయ్యాడని ..
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
ఎవరైనా సొంత టాలెంట్తో పైకి వచ్చి ఏదైనా సాధిస్తే వారు సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకుంటారు రాజకీయ నాయకులు. తమ వల్లే గెలిచాడంటూ..
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు.
పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా ఒకరినొకరు అభినందించుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.