Home » Arunachal
2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయ
‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘలాయ, అరుణాచల్ ప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం ఆదివారం, స�