Ashok

    Dream11 : రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ ఓనర్

    September 29, 2021 / 09:17 PM IST

    ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది.

    ‘దుర్గామతి’ – భయపడుతూ, భయపెడుతూ అలరించిన భూమి పెడ్నేకర్

    November 25, 2020 / 02:14 PM IST

    Durgamati The Myth Trailer: ప్రస్తుతం పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ మూవీ ‘దుర్గామతి ది మిత్’ పేరుతో తెరకెక్కింది. తెలుగులో తెరకెక్కించిన అశోక్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. భూమి పెడ్నేకర�

    ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్స్

    July 4, 2020 / 04:46 PM IST

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తుంటారనే సంగతి తెలిసిందే. తారక్ డైలాగ్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్�

    భూమి ఫడ్నేకర్‌ ‘దుర్గావతి’ ప్రారంభం

    January 24, 2020 / 07:05 AM IST

    ‘భాగమతి’ హిందీ రీమేక్‌ ‘దుర్గావతి’ ప్రారంభం..

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు

    May 6, 2019 / 03:53 AM IST

    తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్  అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్ల�

    తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్

    April 22, 2019 / 12:44 PM IST

    చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయ�

    ఐటీ గ్రిడ్స్ కేసు : అశోక్ ఎక్కడ ? 

    March 14, 2019 / 01:47 AM IST

    ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశో‌క్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలే�

    ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

    March 6, 2019 / 05:32 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ �

10TV Telugu News