Home » Ashok Gajapathi Raju
విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు దర్శించుకున్నారు. సంప్రదాయ పద్దతులలో అశోకగజపతి రాజుకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంట�
సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
https://youtu.be/YsDSvQNPVDA
Sanchaita Gajapathi Raju & Mansas Trust: ఏళ్ల చరిత్ర ఉన్న విజయనగరం మహరాజుల మాన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ట, మసకబారుతోందా? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించడంలో అప్పుడు బాబాయ్, ఇప్పుడు అమ్మాయ్. ఇద్దరూ ఒకటేనా! ఆర్థిక ఇబ్బందుల సాకుగా, నాటి రాజుల
విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న బాణ�
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్గా తప్పించ
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్బోర్డ్ చైర్మన్గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజ�
ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ �