Home » Ashok Gajapathi Raju
ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అశోక్ గజపతిరాజు బంగ్లాలో టీడీపీ నేతలు గెంతులు వేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అశోక్ జగపతిరాజు మాట్లాుడతూ.. జైలు ను�
మద్యం బాబులకు షాకింగ్ న్యూస్. వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు తెరుచుకోవు.
విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. వివాదం ముదురుతున్నట్లే కనిపిస్తోంది.
మాన్సాస్ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్ ఆదేశాలను పక్కన పెట్టకూడదన్న న్యాయస్థానం, మాన్సాస్ ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అశోక్ గజపతిరాజు కేవలం ఛైర్మన్ మాత్రమేననీ..కానీ ఆయన ఎప్పటికైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్త
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.