Home » ashok gajapati raju
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కానీ, మొన్నటి ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. ఆ తర్వా�
ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత వేడి పుట్టిస్తోంది. జిల్�