Home » Ashwaththamareddy
తెలంగాణ ఆర్టీసీ కార్మికులదే విజయమన్నారు టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం ఖాయమన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్న�
సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్�
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.