Home » #AsiaCup
ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గ్రూప్ -ఏ నుంచి రెండు జట్లు సూపర్ -4 దశకు చేరుకున్నాయి. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 4న) మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని టీమిండియా మంచి ఊపుమీదుంది.. ఈ క్రమంలో ఇవాళ పసికూన హాంకాంగ్తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ విజయంపై కన
కొంత కాలంగా టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కొహ్లీ మెరుగైన ఆటతీరు కనబర్చకపోతుండడంపై మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొహ్లీ ఆసియా కప్ లో ఆడుతున్న నేపథ్యంలో ఓ ఇంర్వ్యూలో హర్బజన్ సింగ్ మాట్లాడుతూ... ''విరాట్ కొహ్లీ తన కెరీ�
ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టునుంచి ఓపెన్ గా రోహిత్ తో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని పలువురు విలేకరులు రోహిత్ శర్మను ప్ర
దుబాయ్లో నేడు జరిగే పాక్, ఇండియా మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ క్రికెటర్ బాబర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను
ఆసియా కప్కు హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. టోర్నీలో అర్హతకోసం నిర్వహించిన మ్యాచ్లో క్వాలిఫైయింగ్ రౌండ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి హాంకాంగ్ విజయం సాధించింది. ఈ జట్టు గ్రూప్ -ఏలో ఇండియా, పాకిస్థాన్ తో తల�
మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ -2022 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది.