Assam

    మద్యం తాగడంలో అస్సోం మహిళలే టాప్ : కేంద్ర సర్వేలో తేలిన నిజం

    October 29, 2020 / 03:00 PM IST

    Assam womens alcohol drinking : మద్యం తాగటంలో అస్సోం మహిళలు టాప్ లో ఉన్నారట. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని మహిళలతో పోలిస్తే అస్సోంలోని మహిళే ఎక్కువగా మద్యం తాగుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో మద్యం తాగుతున్న మహిళలు ఎక్కువని

    రెండు హత్యల కేసులో దోషిగా తేలిన రైలు ఇంజిన్..అరెస్టు చేసిన అధికారులు

    October 21, 2020 / 01:21 PM IST

    Assam Train engine arrest : హత్యల కేసులో ఓ రైలు ఇంజిన్ .దోషిగా తేలింది. దీంతో అధికారులు ఆ రైలు ఇంజన్ ను అరెస్టు చేసి సీజ్ చేశారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇటువంటి ఆశ్చర్యం కలిగించే ఘటన బహుశా ఇంతకు ముందెప్పుడూ జరిగిఉండిఉండదు. వివరాల్లోకి వెళితే..అసోం ఫారెస్ట్ వ

    పీపీఈ కిట్ ధరించి సినిమా పాటకు స్టెప్పులేసిన డాక్టర్

    October 19, 2020 / 03:51 PM IST

    Doctor on COVID duty dances ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం పై చాలా శ్రద్ధ పెరిగిపోయింది. ఈ వైరస్ కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనిది. అయితే, తాజాగా అస్సాంలో ఓ డాక్టరు పీపీఈ కిట్ ను ధరించి.. హృతిక్ రోషన్,టై�

    ట్రైనీ మహిళా కానిస్టేబుల్ పై ఇన్ స్ట్రక్టర్ అత్యాచారం…..అరెస్ట్

    October 15, 2020 / 09:08 AM IST

    woman constable:పోలీసు కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్నయువతిపై శిక్షణా కేంద్రంలోని చీఫ్ డ్రిల్ మాస్టర్ అత్యాచారం చేసిన ఘటన అస్సాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అస్సాలో�

    జూలో పులులకు బీఫ్ పెట్టొద్దంటోన్న అస్సాం బీజేపీ లీడర్

    October 13, 2020 / 07:32 AM IST

    ‘జూ’లో ఉండే జంతువులకు Beef పెట్టకూడదని Assam BJP లీడర్ సత్య రంజన్ బొరాహ్ అంటున్నారు. అన్ని జంతువులకు పెట్టొద్దని ప్రత్యేకించి పులులకు అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు. సోమవారం యాంటీ Beef యాక్టివిస్ట్‌లు గువాహతి జూ మెయిన్ గేట్ సమీపంలో వాహనాలు నిలిప

    అసోంలో విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్…..12వేల పందులను చంపాలని ఆదేశం

    September 24, 2020 / 05:06 PM IST

    ప్రాణాంతకమైన ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనా‌తో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగ�

    కరోనాని జ‌యించిన100ఏళ్ళ బామ్మ‌

    September 17, 2020 / 03:37 PM IST

    100 సంవత్సరాల వయస్సున్న ఓ బామ్మ కరోనాని విజ‌య‌వంతంగా జ‌యించింది. అసోం రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గౌహతి సిటీలోని మ‌ద‌ర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్(100) ప‌ది రోజులక్రితం క‌రోనా భారిన ప‌డింది. చికిత్స నిమిత్తం గౌహ‌తిలోని మ‌హ

    మహిళ అని చూడలేదు… కొట్టారు… ఒంటిమీద బట్టలు లాగేశారు… చెప్పుల దండేసి…. వీధుల్లో తిప్పారు…

    September 1, 2020 / 09:57 PM IST

    ఊరంతా కలిసి ఒక మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. మహిళ అని చూడకుండా బట్టలు ఊడదీసి కొట్టారు.. మెడలో చెప్పుల దండేసి వీధుల వెంట తిప్పారు.. అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన మహిళపై అక్కడి స్థానికులు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. చివరికి పోలీసుల జోక�

    దేశంలోనే పొడవైన నదీ రోప్‌వే ప్రారంభం

    August 24, 2020 / 03:54 PM IST

    కింద ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్రా నది. పైనా… నీలి ఆకాశం… జోరుగా హోరు గాలి వీస్తుంటే… అక్కడ రోప్‌వే అలా అలా వెళ్తుంటే… ఆ థ్రిల్లే వేరు. దేశంలోనే పొడవైన నదీ రోప్‌వే ప్రాజెక్టును అసోం… గౌహతిలో నిర్మించారు. ఈ రోప్‌వేను ఇవాళ జాతికి అం�

    అయోధ్య తీర్పు ఇచ్చిన జడ్జీకి బీజేపీ ఆఫర్.. అసోం సీఎం అభ్య‌ర్థిగా రంజ‌న్ గొగోయ్

    August 23, 2020 / 09:12 PM IST

    2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజ‌న్‌ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. క�

10TV Telugu News