Assam

    పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

    July 5, 2020 / 09:47 AM IST

    ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �

    పానీపూరీ కావాలా నాయనా…వెండింగ్ మిషన్ లో రూ.20 నోటు పెట్టండి..గోల్ గప్పా ప్రత్యక్షం

    July 4, 2020 / 10:58 AM IST

    కరోనా రాకాసితో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో జనాలు భయపడిపోతున్నారు. ఎవరినన్నా ముట్టుకోవాలంటే జనాలు జంకుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నోటికి కూడా తాళం పడింద�

    నీటిలో ప్రయాణిస్తున్న పడవలోనే ప్రసవం..

    April 26, 2020 / 05:12 AM IST

    అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్‌డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్‌పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాం

    Covid-19 పేరుతో ముస్లింలను చంపేస్తున్నారంటోన్న ఎమ్మెల్యే అరెస్టు

    April 7, 2020 / 10:19 AM IST

    అస్సాంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్య�

    ఆ వార్త ఫేక్ : నాలుగేళ్ల చిన్నారికి కరోనా లేదు..మంత్రి ట్వీట్

    March 22, 2020 / 05:38 AM IST

    కరోనా వైరస్ వ్యాపిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 2020, మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రానికి 315 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా కొనసాగుతుంటే ఫలానా వ్యక్తికి కరోనా సోకిందని, కేసుల సంఖ్య అధికమౌతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్�

    అస్సాంలో తొలి కేసు.. నాలుగేళ్ల చిన్నారికి కరోనా?

    March 22, 2020 / 03:35 AM IST

    అస్సాం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగన్నర సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జొరాట్ మెడికల్ కాలేజీ వెల్లడించింది. ఆ చిన్నారితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. దానిని ధ్రువీకరించుకునేందుకు శాంపుల�

    మొదటి పదేళ్లు బదిలీల్లేవు, ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం

    March 5, 2020 / 02:48 AM IST

    ఉపాధ్యాయుల కోసం అసోం ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా..ఆ తర్వాతే..వారికి బదిలీ అవకాశం కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి

    గోమూత్రం,పేడతో కరోనా వైరస్ నయమైపోతుందట

    March 3, 2020 / 12:06 PM IST

    హైదరాబాద్,ఢిల్లీలో సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి,ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని ఐసొలేషన్ వార్డుల్లో �

    బాలికను గ్యాంగ్ రేప్ చేసి, చెట్టుకి ఉరితీసిన, పదో తరగతి విద్యార్థులు దొరికారు

    March 2, 2020 / 03:00 AM IST

    అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల

    మోడీకి వ్యతిరేకంగా fb పోస్టు పెట్టాడని అస్సాం టీచర్ అరెస్ట్

    March 1, 2020 / 01:38 AM IST

    అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్‌కు టీచర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్ర�

10TV Telugu News