Home » Assam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�
మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తన
అసోంలోని డిబ్రూగర్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని బుర్హి డిహింగ్ నది తీరంలో ఉన్నఆయిల్ పైప్ లైన్ వద్ద మంటలు చెలరేగాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్ కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో ల
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉ
అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.
అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా