Assam

    బాలికను గ్యాంగ్ రేప్ చేసి, చెట్టుకి ఉరితీసిన, పదో తరగతి విద్యార్థులు దొరికారు

    March 2, 2020 / 03:00 AM IST

    అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల

    మోడీకి వ్యతిరేకంగా fb పోస్టు పెట్టాడని అస్సాం టీచర్ అరెస్ట్

    March 1, 2020 / 01:38 AM IST

    అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్‌కు టీచర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్ర�

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    సన్నీలియోన్ కోసం తెగ వెతుకుతున్నారంట

    February 8, 2020 / 08:19 PM IST

    సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �

    హామీ ఇస్తున్నా…బయటివ్యక్తులను అసోంలోకి అనుమతిచం

    February 8, 2020 / 12:19 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�

    మంచికి పోతే చెడు ఎదురైంది: ఏనుగు పిల్ల వీడియో వైరల్

    February 4, 2020 / 05:37 AM IST

    మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తన

    అసోంలో నదిలో మంటలు

    February 3, 2020 / 06:46 AM IST

    అసోంలోని డిబ్రూగర్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని బుర్హి డిహింగ్ నది తీరంలో ఉన్నఆయిల్ పైప్ లైన్ వద్ద మంటలు చెలరేగాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్ కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు  నదీ తీరంలో ల

    బోడో అగ్రిమెంట్ పై కేంద్రం సంతకం…చారిత్రాత్మక ఒప్పందమన్న అమిత్ షా

    January 27, 2020 / 11:03 AM IST

    అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �

    రిపబ్లిక్ డే వేళ అసోంలో పేలుళ్లు

    January 26, 2020 / 05:31 AM IST

    దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో  ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉ

    అసోంలో లొంగిపోయిన 644 మంది తీవ్రవాదులు : పోలీస్‌ శాఖలో ఉపాధి

    January 23, 2020 / 08:59 PM IST

    అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

10TV Telugu News