Home » Assam
జమ్మూకశ్మీర్ నుంచి పారామిలరీ బలగాలను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కశ్మీర్ వ్యాలీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)ను జమ్మూకశ్మీర్ �
వివిధ సమస్యలను లేవనెత్తుతూ అసోం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. అసోంలో తీసుకొచ్చిన కొత్త ల్యాండ్ పాలసీ, ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) సహా ఇతర ఇష్యూలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే షెర్మన్�
భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పోలీసుల్లోని మానవత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఫొటో. తల్లులు పరీక్ష రాయడానికి వెళ్తే పసిబిడ్డలను సంరక్షిస్తూ నిల్చొన్నారు పోలీసులు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టీచర్ ఎలిజెబిలిటీ టెస్టు(టెట్) అర్హత పరీక్ష రాసేందుకు ఇద్దరు తల్లులు
ఈ ఏడాది దీపావళికి ప్రపంచంలో అతి పెద్దదైన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలింగించి రికార్డు సృష్టించారు గుహవటి వాసులు. దీపావళి రోజు కాస్తంత నూనె, చిన్నపాటి వత్తి, ప్రమిదలోవేసి సాధారణంగా మనం ఇంటి దగ్గర దీపం వెలిగిస్తాం. కానీ గుహవటిలో వెలిగించిన మట�
అసోంలోని సిబ్సాగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం (సెప్టెంబర్ 23)న డిమోవ్లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొటంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు క
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు డోలీ కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. జర�
స్థానికుల ఆగ్రహం సీనియర్ డాక్టర్ ప్రాణం తీసింది. అస్సాంలోని జోరాట్ జిల్లాలో ఉన్న టీ ఎస్టేట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. వైద్యం సరిగా చేయలేదని స్థానికులు చేసిన దాడిలో డాక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స తీసుకుంటుండగానే తుది శ్వాస వ�
అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (NRC) పౌరుల తుది జాబితా విడుదల రిలీజ్ చేసింది. ఇందులో 19 లక్షల 06 వేల 657 మందికి చోటు దక్కలేదు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో 3 కోట్ల 11 లక్షల 21 వేల 004 మందికి చోటు లభించింది. �
వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు ముందుంటారు. దేవుళ్ల గురించి..వారి కులాల గురించి..పలు వ్యాఖ్యలు చేసిన సందర్భాల గురించి ఎన్నో విన్నాం. ఇప్పుడు అస్సాం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్ల