Assam

    గౌహతిలో పేలుడుపై హోంమంత్రి ఆరా : సీఎంతో మాట్లాడిన రాజ్‌నాథ్

    May 16, 2019 / 04:18 AM IST

    ఢిల్లీ : అసోంలోని   గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర  హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు.  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�

    అసోంలో పేలుడు ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు 

    May 15, 2019 / 03:35 PM IST

    అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8  గంటల సమయంలో గ్రెనేడ్  పేలుడు సంభవించింది.  ఈ పేలుడులో  ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా  ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్

    హ్యాట్సాఫ్ : ప్లాస్టిక్ వ్యర్థాలే ఆ స్కూల్లో ఫీజులు

    May 5, 2019 / 10:07 AM IST

    డిస్పూర్: ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారు�

    తోక జాడిస్తే చైనాకి చుక్కలే : నది గర్భంలో సొరంగంకి భారత్ ఫ్లాన్

    April 29, 2019 / 03:48 PM IST

    ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�

    అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భారీ భూకంపం

    April 24, 2019 / 01:23 AM IST

    ఈశాన్య భారత్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీ�

    ఓటు వేసిన మాజీ ప్రధాని, మాజీ సీఎంలు

    April 23, 2019 / 10:26 AM IST

    మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�

    కశ్మీర్ లో మందకొడిగా…అస్సాంలో రికార్డ్ పోలింగ్

    April 23, 2019 / 04:18 AM IST

    సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�

    ఘోరం : కల్తీ మద్యం తాగి 53మంది మృతి

    February 23, 2019 / 05:13 AM IST

    అసోంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 53మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. అసోంలోని గోలాఘాట్

    అస్సాంలో ఘోరం : కల్తీ మద్యం తాగి 17 మంది మృతి

    February 22, 2019 / 08:39 AM IST

    అస్సాంలోని గోలాఘాట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందారు.  ఈ ఘటన (ఫిబ్రవరి 21) గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను  గోలాఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని పరీక్�

    సీఎం సెక్యూరిటీ అరాచకం : బలవంతంగా బాలుడి చొక్కా విప్పించారు

    January 30, 2019 / 10:47 AM IST

    పసివాడు చేసిన నేరం ఏంటి.. నల్ల జాకెట్ ధరించడమేనా.. ఇంత దానికే మూడేళ్ల పసివాడి చేత నడిరోడ్డుపై చొక్కా విప్పించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

10TV Telugu News