Home » Assam
అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (NRC) పౌరుల తుది జాబితా విడుదల రిలీజ్ చేసింది. ఇందులో 19 లక్షల 06 వేల 657 మందికి చోటు దక్కలేదు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో 3 కోట్ల 11 లక్షల 21 వేల 004 మందికి చోటు లభించింది. �
వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు ముందుంటారు. దేవుళ్ల గురించి..వారి కులాల గురించి..పలు వ్యాఖ్యలు చేసిన సందర్భాల గురించి ఎన్నో విన్నాం. ఇప్పుడు అస్సాం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్ల
ఢిల్లీ : అసోంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�
అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్
డిస్పూర్: ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారు�
ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�
ఈశాన్య భారత్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భూ ప్రకంపనల తీ�
మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�
సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�
అసోంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 53మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. అసోంలోని గోలాఘాట్