Home » Assam
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా విపత్తులు సంభవించినప్పుడు తనవంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవల కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో అక్షయ్ పీఎం కేర్ ఫండ్కు నిధులు అందించడమే కాకుండా, కరోనా వారియర్స్తో సహ�
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా తాళాలు పడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ? ఒక్కో పెగ్గు కొడుతూ..తమ దోస్తులతో ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్న వారి కలలు నెరవేర్చింది ప్రభుత్వం. బార్లు ఓపెన్ చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిబంధనల
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�
కరోనా వైరస్ కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓ వైపు ప్రాణాలు తీస్తూనే ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక..చేతిలో డబ్బులు లేపోవడంతో పేద వారు అష్టకష్టాలు పడుతున్నారు. దిక్కుతోచని �
కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అని ప్రజలు భయపడి ఛస్తుంటే..కొందరు కరోనా బాధితులు మాత్రం క్వారంటైన్ సెంటర్లో ఆడుతూ పాడుతూ ఉల్లసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. జోకులేసుకుంటూ..ఎవరి టాలెంట్ వారు చూపించుకుంటున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కొత్త కొత్త స
ముట్టుకోకుండానే అంటుకునే కరోనా మహమ్మారి బైట తిరగకపోయినా వస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా వైరస్ బారినపడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అసోం కూడా చాలా మంది ఖైదీలు కరోనా బారిన పడటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గువాహటి సెం
అపార వన్యప్రాణులకు ఆవాసంగా..ఆలవాలంగా ఉన్న అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ లో ఓ వింత జరిగింది. మేకలు కనిపిస్తు గుటుక్కుమనించే రాయల్ బెంగాల్ టైగర్ మేకల మందలో దాక్కుని ప్రాణాలు దక్కించుకుంది. పరిస్థితులను బట్టి తప్పలేదు. రాయల్ బెంగాల టైగర్ అం�
సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వరుసల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�
అస్సాంలోని ఎమ్మెల్యే మృనాల్ సైకియా నియోజకవర్గ ప్రజల కోసం తనకు మురికి అంటుతుందని అనుకోలేదు. నడుంపై వరకూ ఉన్న నీటిలో దిగి అందులో చిక్కుకున్న ప్రజలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 24జిల్లాల వ్యాప్తంగా 2వేల 15గ్రామాల్ల
అస్సాంలోని విశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన బాలికలను గ్యాంగ్ రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రణబ్జ్యోతి పత్గిరి న