Assam

    క్రిస్మస్ రోజున హిందువులు చర్చికి వెళ్తే చితక్కొడతాం : భజరంగ్ దళ్

    December 5, 2020 / 12:55 PM IST

    Hindus will be beaten if they visit church on Christmas: క్రిస్మస్ రోజున ఎవరైనా హిందువులు చర్చిలకు వెళ్తే చితకబాదుతామంటూ హిందూ ధార్మిక సంస్థ భజరంగ్ దళ్ హెచ్చరించింది. అసోంలోని కాచార్ జిల్లాలో భజరంగ్ దళ్ సభ్యుల్లో ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారని బరాక్ బులిటెన్ నివేదిక వెల్లడించిం�

    కన్నుమూసిన గోగొయ్

    November 23, 2020 / 06:28 PM IST

    Tarun Gogoi: అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగొయ్ హాస్పిటల్‌లో కన్నూమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన గౌహతి మెడికల్ కాలేజీలో కొద్ది రోజులుగా ట్రీట్‌మెంట్ అందుకుంటున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన పూర్తి ఆరోగ్య వంతులు కాలేక సోమవారం సాయంత్రం 5గంటల 35నిమిషాలకు త�

    క్షీణించిన తరుణ్ గొగోయ్ ఆరోగ్యం…

    November 22, 2020 / 06:59 AM IST

    Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే గొగోయ్‌కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ

    ఎయిర్ పోర్ట్ వద్ద ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్న 11మంది అరెస్ట్

    November 17, 2020 / 09:55 PM IST

    11 In Army Uniform Couldn’t Present ID Cards, Arrested అసోం రాజధాని గౌహతిలోని LGBI ఎయిర్ పోర్ట్ దగ్గర్లో భారత ఆర్మీ యూనిఫాం ధరించిన 11మందిని మంగళవారం(నవంబర్-17,2020)పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 11మంది తమ కదలికలకు సంబంధించిన కారణం మరియు అధికారిక ఐడీ కార్డులను చూపించలేకపోయారని,వారి కార

    172రోజుల తర్వాత…అసోం గ్యాస్ బావి మంటలు ఆర్పివేత

    November 15, 2020 / 09:13 PM IST

    Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఉన్న గ్యాస్ బావిలో మంటలు ఎగిసిపడి నిరంతరాయంగా �

    అసోంలో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు

    November 13, 2020 / 07:48 AM IST

    Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్ల‌వారుజామున 3.23 గంట‌ల‌కు స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు అయింది. క‌ర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ ప్ర‌క‌టించిం�

    ఖననం చేస్తుండగా లేచి కూర్చున్న పసికందు

    November 10, 2020 / 06:54 PM IST

    Assam: రెండు నెలల బిడ్డ పరిస్థితి అర్థం కావడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణం పోయిందని చెప్పారు. విషాదంతో ఆ కుటుంబం అంత్యక్రియలు పూర్తి చేయబోతుండగా కళ్లు తెరిచింది. అస్సాంలోని దిబ్రుఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మట్టక్ టీ

    ఈఎమ్ఐలు కట్టలేక కుటుంబంలో ఐదుగురు సూసైడ్

    November 3, 2020 / 08:23 AM IST

    Assam: ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని ముంచేశాయి. తీసుకున్న అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టలేక కుటుంబం(భార్య, ముగ్గురు కూతుళ్లు)తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని కొక్రాఝార్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. 45ఏళ్ల నిర్మల్ పాల్ క�

    అప్పుల భారంతో కుటుంబం ఆత్మహత్య

    November 2, 2020 / 06:14 PM IST

    5 Members of Family found dead in their residence :  అసోంలోని కోక్రాఝూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అసోం-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని తుల్సిబిల్ పట్టణంలో సోమవ�

    కిలో టీ పొడి ధర రూ. 75 వేలు..

    October 31, 2020 / 10:47 AM IST

    Assam :Kg tea rs.75000 : కిలో టీపొడి రేటు ఎంతుంటుంది? మహా ఐతే రూ.500 ఉంటుంది. కానీ టీ తోటలకు ప్రసిద్ది పొందిన అస్సోంలోని దిబ్రూగఢ్‌లో ఉన్న మనోహరి ఎస్టేట్‌లో పండిన టీపొడిని గువాహటి ‘‘టీ ఆక్షన్ సెంటర్’’ (జీటీఏసీ)లో జరిగిన వేలంలో కిలో టీపొడికి ఏకంగా రూ. 75 వేల ధర పల�

10TV Telugu News