Home » Assam
Assam women happy with water pipeline in home : జలమే జీవనాధారం. నీరు లేనిదే ప్రాణి లేదు. సమస్త కోటికి జీవనాధారం నీరే. ఆ నీటిని ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. ఉదయం లేచింది మొదలు మనంపడుకోబోయే వరకూ నీరు లేనిదే మనకు ఒక్కపనికూడా జరగదు. తినటానికి తిండే దొరకదు. అటువంటి నీటిని గౌరవించా�
Bajrang Dal leader: క్రిష్టమస్ పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్లాలనుకునే హిందువులకు భజరంగ్ దళ నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. అస్సాంలోని కచర్ జిల్లాలో జరిగిన వేదిక సందర్భంగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో క్రిష్టమస్ పండుగకు చర్చ�
Hindus will be beaten if they visit church on Christmas: క్రిస్మస్ రోజున ఎవరైనా హిందువులు చర్చిలకు వెళ్తే చితకబాదుతామంటూ హిందూ ధార్మిక సంస్థ భజరంగ్ దళ్ హెచ్చరించింది. అసోంలోని కాచార్ జిల్లాలో భజరంగ్ దళ్ సభ్యుల్లో ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారని బరాక్ బులిటెన్ నివేదిక వెల్లడించిం�
Tarun Gogoi: అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగొయ్ హాస్పిటల్లో కన్నూమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన గౌహతి మెడికల్ కాలేజీలో కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ అందుకుంటున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన పూర్తి ఆరోగ్య వంతులు కాలేక సోమవారం సాయంత్రం 5గంటల 35నిమిషాలకు త�
Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే గొగోయ్కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ
11 In Army Uniform Couldn’t Present ID Cards, Arrested అసోం రాజధాని గౌహతిలోని LGBI ఎయిర్ పోర్ట్ దగ్గర్లో భారత ఆర్మీ యూనిఫాం ధరించిన 11మందిని మంగళవారం(నవంబర్-17,2020)పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 11మంది తమ కదలికలకు సంబంధించిన కారణం మరియు అధికారిక ఐడీ కార్డులను చూపించలేకపోయారని,వారి కార
Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఉన్న గ్యాస్ బావిలో మంటలు ఎగిసిపడి నిరంతరాయంగా �
Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్లవారుజామున 3.23 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయింది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ ప్రకటించిం�
Assam: రెండు నెలల బిడ్డ పరిస్థితి అర్థం కావడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణం పోయిందని చెప్పారు. విషాదంతో ఆ కుటుంబం అంత్యక్రియలు పూర్తి చేయబోతుండగా కళ్లు తెరిచింది. అస్సాంలోని దిబ్రుఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మట్టక్ టీ
Assam: ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని ముంచేశాయి. తీసుకున్న అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టలేక కుటుంబం(భార్య, ముగ్గురు కూతుళ్లు)తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని కొక్రాఝార్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. 45ఏళ్ల నిర్మల్ పాల్ క�