Home » assault
ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపుర్ ఖేరీ జిల్లాలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా అడ్డగించగా…ఈ క్రమంలో వారు కర్రలతో కొట్టి దాడ�
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు నీచులు కామాంధులుగా మారారు. ఓ వీడియోని అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ�
ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా కంధ్లా పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ కాలేజీలో పని చేస్తున్న వివాహితపై అక్కడే పని చేసే ఇద్దరు ఉద్యోగులు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు దాన్ని వీడియో తీసి ఆమెను తరచూ బెదిరిస్తున్నారు. కోరిక తీర్�
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టా
షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్స్టేషన్ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ
బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్లో దొరికిన ఎ
మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు