Home » Assembly Elections 2023
బీజేపీ అధిష్టానం ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలతో పాటు రాజగోపాల్ రెడ్డి పేరుకూడా లేదు.
నమ్ముకున్న పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు.Nirmal BJP
ఇతర పార్టీలు తెలంగాణ ప్రజల ఆవేదన పట్టించుకోవని చెప్పారు. అధికారం కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి మళ్లీ శివరాజ్ రూట్లోకే బీజేపీ అధిష్టానం వచ్చింది
భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రం
తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటననూ అస్త్రంగా చేరుకుని బీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీనిపై శనివారం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇది ఆదివారం మరింత తీవ్రమైంది. మీడియా కథనాల ప్రకారం.. మన్పురా కూడలిలో కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు
మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న..
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. AMR Group