Home » Assembly Elections 2023
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ టికెట్ల కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. కాంగ్రెస్ కు సేవచేసిన వారిని కాదని, పొంగులేటి తన అనుచరులకు సీటు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు.
మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. CM KCR
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.
పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరందరూ కలిసి హస్తం గుర్తుకే ఓటు వేయాలి. Ponguleti Srinivasa Reddy
పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
2018 సంవత్సరంలో మాకు ఇంత సన్నద్ధం లేదు. ఎందుకంటే కమల్నాథ్కు సిద్ధం కావడానికి తక్కువ సమయం దొరికింది. ఆ సమయంలో శివరాజ్ సింగ్పై ఈ రోజు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి. Bandi Sanjay
ఎన్నికల వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.