Home » assembly elections
త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్లోని టీఎ�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్ మున్నెట్ర కలగమ్ పార్టీతో జట్టు కట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్లో.. కేరళ సీఎం పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�
బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్ విసిరారు.
ABP-C voter opinion poll : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఒపీనియన్ పోల్స్ హడావుడి ప్రారంభమైంది. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ-ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో అనే కీలక అంశాల�
Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్ హీరో కమల్హాసన్ ఏ మేరకు ప్రభావం చూపిం
Simultaneous Assembly elections in 5 states : దేశంలో లోక్సభ ఎన్నికల తర్వాత… మళ్లీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ఎలా జరపాలి, ఏం చెయ్యాలి అనేది మాట్లాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సమావేశం కాబోతోంది. ఇవాళ షెడ్యూల్ ఫైనల్ చేసి