Home » assembly elections
అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి క�
west bengal amit shah women 33 % Reservations promise : బెంగాల్ల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్ కోటను కూల్చి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ గట్టి �
Budget 2021 : Sitharaman’s Saree Bengal dangal Laal-Paad : బడ్జెట్ 2021 : కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి చాలా స్పెషల్ లుక్ తో కనిపించారు. సీతమ్మ కట్టుకున్న ‘తెల్లంచు ఎర్రచీర’ కట్టుకోవటానికి వెనక కారణమేంటి? అని అందరూ ఆలోచిస్తున్నార�
Kejriwal ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్ విసిరింది. ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం(జనవరి-28,2021) కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, ఉత�
Mamata Banerjee వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సోమవారం(జనవరి-18,2021)దీదీ ప్రకటించారు. ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది ఎందుకంటే..టీఎంసీలో నె0.2గ�
Sanjay Raut మరికొద్ది నెలల్లో జరుగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తున్నట్లు ఆదివారం(జనవరి-17,2020) ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయ�
Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపు�
will make ‘Sonar Bangla’ in 5 years వెస్ట్ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని అమిత్ షా తెలిపారు. ఆదివారం(డిసెంబర్-20,2020) బీర్భమ్ జిల్లాలో
AAP to contest 2022 UP assembly elections ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు మంగళవారం(డిసెంబర్-15,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ�
visakha politics: గ్రేటర్ విశాఖ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్ లేదా వచ్చే(2021) ఏడాది మార్చిలో స్థానిక సంస్థ�