assembly elections

    BJPతో మళ్లీ పొత్తు.. 2021లో కలిసి పోటీ చేస్తాం: పన్నీర్ సెల్వం

    November 21, 2020 / 08:00 PM IST

    భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర�

    వామ్మో.. బీహార్ ఓటర్ల లిస్టులో వింతలు విచిత్రాలు : ఎక్కడా జరిగుండవేమో..!!

    November 4, 2020 / 04:50 PM IST

    Bihar Election 2020 big mistakes : ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఓటర్ల లిస్టులో చిత్ర విచిత్రాలు సర్వసాధారణం. కొత్త ఓటర్లను చేర్చటం..పాత ఓట్లరల్లో మార్పులు..అంటే గత ఎన్నికల తరువాత మరణించినవారి ఓట్ల తొలగింపు ప్రక్రియల్లో భాగంగా పలు మార్పులు చేర్పులు జ�

    రాజకీయ పొత్తులపై ‘కమల్’ క్లారిటీ

    November 3, 2020 / 01:54 PM IST

    Makkal Needhi Maiam will form an alliance with the people 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(MNM)పార్టీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని కమల్ హాసన్ అంటున్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్�

    బీహార్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

    November 3, 2020 / 07:20 AM IST

    second phase of Bihar Assembly polls బీహార్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఇవాళ(నవంబర్-3,2020)ప్రారంభమైంది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ రెండో దశలో భాగంగా 17జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య పోలింగ్ కొన�

    ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్‌ ప్లీజ్… ఎన్నిసార్లు ఓడినా ఫ్యూచర్‌పై కరీంనగర్‌ జిల్లా నేతలకు తగ్గని ఆశ

    October 29, 2020 / 01:22 PM IST

    assembly elections: గెలుపు రుచి చూడడానికి చాలామంది నేతలు విఫలయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజా సేవలో ఉన్నవారు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కాకపోతానా అనుకుంటుంటారు. మారిన రాజకీయాల నేపథ్యంలో పార్టీల సంఖ్య పెరుగుతోంది. పోటీ చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. సర్పంచ్, ఎంపీ�

    బీహార్ అసెంబ్లీ పోలింగ్ లో విషాద ఘటనలు

    October 28, 2020 / 02:12 PM IST

    Polling agent, dies of cardiac arrest, man collapses while waiting to vote in Patna :  బీహార్లో అసెంబ్లీకి తొలివిడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 71 స్ధానాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 1066 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 2కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా….త

    త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

    September 28, 2020 / 09:50 PM IST

    త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి �

    గిల్గిత్- బాల్టిస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు పాక్ నోటిఫికేషన్

    September 24, 2020 / 04:07 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని గిల్గిత్- బాల్టిస్థాన్​ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఉత్తర్వులు జ�

    బీహార్ డీజీపీ రాజీనామా…అధికార పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో!

    September 23, 2020 / 03:13 PM IST

    బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో బీహార్‌ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే స్వ

    సేకరించింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? గాంధీభవన్‌లో కాక రేపుతున్న ఎన్నికల విరాళాల లెక్కలు

    July 15, 2020 / 12:17 PM IST

    రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం

10TV Telugu News