Home » assembly elections
దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
BJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం స్వీకరించారు. నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరిం�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది.
ఆగస్టు 17న 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితా విడుదల కాగా, రెండో జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రెండో జాబితా ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఏ వార్త వచ్చినా ఆశావాహుల గుండె దడదడలాడుతోంది
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు సాధించలేదు. అయితే బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ పార్టీలోని జ్యోతిరాదిత్య తిరుగు�
2023 అసెంబ్లీ ఎన్నికలకు నాద్బై అసెంబ్లీ స్థానం నుంచి ఖేమ్కరన్ తౌలీని బీఎస్పీ అభ్యర్థిగా చేశారు. 2018 ఎన్నికలలో, ఖిమ్కరన్ తౌలీ స్వతంత్ర అభ్యర్థిగా నద్బాయి అసెంబ్లీ స్థానంలో పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఖేమ్కరన్ �
Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. నెక్ట్స్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.