-
Home » assembly elections
assembly elections
ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాలిటిక్స్కు గుడ్బై చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఆ ప్లేస్లో టికెట్ దక్కించుకునేది..?
స్థానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కైకలూరుపై ఫోకస్ పెడుతున్నట్లు టాక్.
TDP: సీట్ల పెంపు లేనట్లే.. టీడీపీకి 2029 ఎన్నికలు సవాలేనా..!?
దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.
ఆ సీటుపై మెగా బ్రదర్ ఫోకస్..! వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?
ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా..ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట నాగబాబు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇక వచ్చేస్తుందా? కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారంటే?
బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని కూడా ఈసీ ప్రకటించనుంది.
అక్టోబర్ మొదటి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకూ...
కాంగ్రెస్ పార్టీ "ఓట్ చోరీ" అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
భార్య అంజలి, కూతురు సారాతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్.. వీడియో
దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు
BJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం స్వీకరించారు. నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరిం�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎగ్జిట్ పోల్స్ సరే.. ఇంతకీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజలు చెప్పిన సమాధానం ఏంటి?
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.
గెలిస్తే కులగణన చేస్తామని రాహుల్, ప్రియాంక హామీలిస్తున్నారు.. మరి ఇప్పుడెందుకు చేయరు?
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.