-
Home » assembly polls
assembly polls
ఎన్నికల వేళ.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. జూన్ 16న పరీక్ష!
UPSC Prelims Reschedule : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి 5 రోజుల పాటు జరగబోయే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు.
ఇండియా కూటమికి బిగ్ షాక్.. డిసెంబర్ 6 సమావేశానికి వెళ్లనన్న మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 6న విపక్ష పార్టీల భారత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో సమావేశానికి భారత కూటమిలో భాగమైన పార్టీలను పిలిచారు
Karnataka Polls: ఎటూ తేల్చని బీజేపీ అధిష్టానం.. మళ్లీ ముఖ్యమంత్రి తానేనంటున్న బొమ్మై
12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనియే ఆరాధన’, ‘సామాజిక సమానత్వం’ అనే మార్గంలో తాను నడుస్తున్నానని ముఖ్యమంత్రి బొమ్మై అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, వారి స�
Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకున్న అమిత్ షా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెం
Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు
నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 �
Nagaland Polls: నాగాలాండ్ బరిలో నలుగురే మహిళలు.. ఒక్కరు గెలిచినా చారిత్రక రికార్డే
దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు �
Tripura Polls: త్రిపుర అసెంబ్లీకి రేపే పోలింగ్.. లెఫ్టు, రైటు ఫైటును త్రిముఖ పోటీకి తెచ్చిన తిప్రా మోతా
రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార�
Karnataka Polls: కర్ణాటక పోరుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికల ఇంచార్జీగా ధర్మేంద్ర ప్రధాన్
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�
Reena Kashyap: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక మహిళ గెలిచింది
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వి�
Gujarat Assembly polls-2024: వారు చెప్పినవి విని బాధేసింది: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూరత్ జిల్లాలోని మహువాలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో భాగం�